ఒకవేళ టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ గెలిస్తే, గత సీజన్కి కెప్టెన్గా వ్యవహరించిన విరాట్ కోహ్లీ ట్రోల్స్ ఎదుర్కోకతప్పదు. 2017 నుంచి టీమిండియా సారథిగా వ్యవహరించిన విరాట్ కోహ్లీ, 2021 టీ20 వరల్డ్ కప్ వరకూ సారథిగా ఉన్నా... ఒక్క ఐసీసీ టోర్నీ కూడా గెలవలేకపోయాడు.