వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న మ్యాచ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంలో దాదాపు లక్షా 30 వేల మంది అభిమానుల మధ్య అక్టోబర్ 14న ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ గురించి మాజీ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, హర్భజన్ సింగ్ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు..