మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్గా వ్యవహరించే చెన్నై సూపర్ కింగ్స్లో ఈ వెర్రి మరింత ఎక్కువగా ఉంటుంది. తాజాగా వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో భాగంగా చెన్నైలో భారత్, ఆస్ట్రేలియాతో తలబడింది. ఈ మ్యాచ్కి వచ్చిన భారతీయుల్లో చాలా మంది, ఆస్ట్రేలియా జెర్సీలో వచ్చి ఆసీస్కి సహకరించడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది..