అందుకే అక్టోబర్ 14న ఇండియా- పాక్ మ్యాచ్కి ముందు కొన్ని ప్రోగ్రామ్స్ నిర్వహించబోతోంది బీసీసీఐ. బాణసంచాలతో ఓ కలర్ ఫుల్ లైట్ సోతో పాటు బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజినీ కాంత్, క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్.. ఈ మ్యాచ్కి ముఖ్యఅతిథులుగా హాజరుకాబోతున్నారు..