టెస్టుల్లో నెంబర్ బౌలర్ గా రవిచంద్రన్ అశ్విన్
ఐసీసీ టెస్టు ర్యాకింగ్స్ బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ మొదటి స్థానంలో ఉన్నాడు. భారత్ నుంచి రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో కొనసాగుతున్నారు. ఆల్ రౌండర్ల జాబితాలో జడేజా అగ్రస్థానంలో కొనసాగుతుండగా, అశ్విన్ రెండో స్థానంలో, శార్దూల్ ఠాకూర్ 34వ స్థానానికి పడిపోయారు. ఓవరాల్ టీమ్ ర్యాంకింగ్స్ లో భారత్ 118 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత స్థానంలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లు ఉన్నాయి.