ఈ పర్పామెన్స్తో ఐసీసీ వన్డే టీమ్ ర్యాంకింగ్స్లో భారత జట్టు టాప్ 3కి ఎగబాకింది. సిరీస్ ఆరంభానికి ముందు 99 పాయింట్లతో ఉన్న టీమిండియా, 12 పాయింట్లు సాధించి టాప్ 3కి వెళ్లగా, ఆ పొజిషన్లో ఉన్న పాకిస్తాన్, నెదర్లాండ్స్పై వన్డే సిరీస్ గెలిచినా టాప్ 4కి పడిపోయింది...