పాకిస్తాన్ని వెనక్కినెట్టిన టీమిండియా... జింబాబ్వే సిరీస్ విజయంతో...
First Published Aug 23, 2022, 6:30 PM IST2019 వన్డే వరల్డ్ కప్ తర్వాత టీమిండియా పెద్దగా వన్డేలపై శ్రద్ధ పెట్టడం లేదు. 2020లో ఆరు వన్డేలు మాత్రమే ఆడిన భారత జట్టు, గత ఏడాది కూడా పదికి తక్కువ మ్యాచులే ఆడింది. వచ్చే ఏడాది వన్డే వరల్డ్ కప్ ఉన్నందుకు 2022లో మాత్రం కాస్త బెటర్గా వన్డేలకు కూడా ప్రాధాన్యం ఇస్తూ వస్తోంది... ఇంగ్లాండ్, వెస్టిండీస్లపై వన్డే సిరీస్లు గెలిచిన భారత జట్టు, జింబాబ్వే టూర్లో వన్డే సిరీస్ని 3-0 తేడాతో సొంతం చేసుకుంది...