ఇన్నింగ్స్ 48వ ఓవర్లో ఓ రెండు ఫోర్లు, ఓ సిక్సర్తో 5 బంతుల్లో 16 పరుగులు సమర్పించాడు ఆవేశ్ ఖాన్. దీంతో జింబాబ్వే విజయానికి ఆఖరి 13 బంతుల్లో 17 పరుగులు మాత్రమే కావాల్సి వచ్చాయి. ఆఖరి బంతికి లక్కీగా బ్రాడ్ ఎవెన్స్ అవుట్ కావడం, ఆ తర్వాతి ఓవర్లో సికందర్ రజా పెవిలియన్ చేరడంతో భారత జట్టు 13 పరుగుల తేడాతో గెలిచి ఊపిరి పీల్చుకుంది...