రెండేండ్ల పాటు జరిగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) సైకిల్ లో భాగంగా 2021-23 సీజన్ ఇటీవలే ముగిసింది. బోర్దర్ - గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా, ఇండియా మ్యాచ్ తో ఈ సైకిల్ కు ఎండ్ కార్డ్ పడింది. డబ్ల్యూటీసీ ఫైనల్ జూన్ 7 నుంచి ఆస్ట్రేలియా-ఇండియా మధ్యే జరుగనుంది. కాగా ఈ సైకిల్ లో బెస్ట్ టెస్టు మ్యాచ్ లు అనదగ్గవి ఐదింటిని ఎంపిక చేసింది ఐసీసీ. ఆ వివరాలను తాజాగా ప్రకటించింది.