విరాట్ కోహ్లీతో పాటు టెస్టు టీమ్లో రవిచంద్రన్ అశ్విన్, వన్డే జట్టులో రోహిత్ శర్మ, ఎమ్మెస్ ధోనీ, టీ20 టీమ్లో ధోనీ, రోహిత్, బుమ్రా కూడా చోటు దక్కించుకున్నారు.
విరాట్ కోహ్లీతో పాటు టెస్టు టీమ్లో రవిచంద్రన్ అశ్విన్, వన్డే జట్టులో రోహిత్ శర్మ, ఎమ్మెస్ ధోనీ, టీ20 టీమ్లో ధోనీ, రోహిత్, బుమ్రా కూడా చోటు దక్కించుకున్నారు.