టీమిండియాకు ధోని రిటైరైన తర్వాత మూడు ఫార్మాట్లలో రెగ్యులర్ వికెట్ కీపర్ బ్యాటర్ గా మారిన రిషభ్ పంత్.. తాను వికెట్ కీపర్ గా అవడానికి గల కారణాలను వివరించాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా తో జరుగుబోయే ఐదు మ్యాచుల టీ20 సిరీస్ లో ఆడనున్న అతడు.. తన వికెట్ కీపింగ్ గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.