ఐపీఎల్ 2022 తర్వాత సౌతాఫ్రికా, ఐర్లాండ్, ఇంగ్లాండ్, వెస్టిండీస్ టూర్లలో ఆడిన దినేశ్ కార్తీక్ని ఆసియా కప్ 2022 టోర్నీకి ఎంపిక చేసింది భారత జట్టు... పాక్తో జరిగిన మ్యాచ్లో రిషబ్ పంత్ని పక్కనబెట్టి దినేశ్ కార్తీక్కి తుది జట్టులో చోటు కల్పించడం హాట్ టాపిక్ అయ్యింది.