అయితే చివరి టెస్టు ప్రారంభానికి ముందే ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఇండియాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తూ మాటల యుద్ధానికి దిగుతున్నారు. గతేడాదితో పోలిస్తే తమ జట్టు చాలా మెరుగైందని.. టీమిండియా కొత్త ఇంగ్లాండ్ ను చూడబోతుందని ఆ జట్టు నయా సారథి బెన్ స్టోక్స్ అనగా.. తాజాగా ఇంగ్లాండ్ మాజీ సారథి కూడా అదే తరహా వ్యాఖ్యలు చేశాడు.