అన్మోల్ సింగ్, అకీల్ హుస్సేన్, నితీశ్ కుమార్ రెడ్డి, మయాంక్ దగర్, ఉపేంద్ర యాదవ్, సాన్వీర్ సింగ్, సమర్థ్ వ్యాస్, వివ్రాంత్ శర్మ, మయాంక్ మర్కండే, అదిల్ రషీద్, హెన్రీచ్ క్లాసీన్, హారీ బ్రూక్లను వేలంలో కొనుగోలు చేసింది సన్రైజర్స్... అదిల్ రషీద్, మర్కండే రాకతో స్పిన్నర్ కొరత కూడా తీరినట్టే..