భారత క్రికెట్ లో ప్రొఫెషనల్ గానే గాక కుటుంబాలతో సాన్నిహిత్యంగా మెలిగే ఆటగాళ్లు చాలా అరుదుగా కనిపిస్తారు. ఏదో పార్టీలలో, ప్రత్యేక కార్యక్రమాలలో తప్ప ఆటగాళ్ల కుటుంబాలు కలవడం చాలా తక్కువగా కనిపిస్తాయి. కానీ టీమిండియా మాజీ సారథులు విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోనిలు మాత్రం అలా కాదు. ఈ ఇద్దరిదీ ఆటకు మించిన బంధం.