2021 ఇంగ్లాండ్ టూర్లో మయాంక్ అగర్వాల్, అజింకా రహానే, ఛతేశ్వర్ పూజారా ఫెయిల్ అవుతూ ఉండడంతో సూర్యకుమార్ యాదవ్ని ఆడించాలని భావించాడు అప్పటి సారథి విరాట్ కోహ్లీ... శ్రీలంక టూర్ ముగించుకున్న సూర్య, పృథ్వీ షా... ఇంగ్లాండ్కి చేరుకుని భారత జట్టులో కలిసారు కూడా...