దాంతో ముంబైతో సహా చెన్నై, కోల్కత్తా, అహ్మదాబాద్, ఢిల్లీ, బెంగళూరు నగరాల్లో ఐపీఎల్ 2021 సీజన్ మ్యాచులు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది ఇండియన్ ప్రీమియర్ లీగ్ యాజమాన్యం. అయితే ఈ నిర్ణయంపై హైదరాబాద్వాసులు అసంతృప్తి వ్యక్తం చేసుకున్నారు.
దాంతో ముంబైతో సహా చెన్నై, కోల్కత్తా, అహ్మదాబాద్, ఢిల్లీ, బెంగళూరు నగరాల్లో ఐపీఎల్ 2021 సీజన్ మ్యాచులు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది ఇండియన్ ప్రీమియర్ లీగ్ యాజమాన్యం. అయితే ఈ నిర్ణయంపై హైదరాబాద్వాసులు అసంతృప్తి వ్యక్తం చేసుకున్నారు.