ఇంతకుముందు 2018లో జరిగిన మ్యాచ్లో 23 బంతులు మిగిలి ఉండగానే విజయం అందుకుంది టీమిండియా...
లక్ష్యఛేదనలో 42 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 63 పరుగులు చేసిన స్మృతి మంధాన, వుమెన్స్ టీ20 ఛేదనలో 1000+ పరుగులు చేసిన మొట్టమొదటి భారత క్రికెటర్గా నిలిచింది...