ధోనీ రికార్డు బ్రేక్ చేసిన హర్మన్ప్రీత్... కోహ్లీ రికార్డును సమం చేసిన స్మృతి మంధాన...
First Published Jul 31, 2022, 7:38 PM ISTకామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత మహిళా జట్టు తొలి విజయాన్ని అందుకుంది. పాకిస్తాన్ని 8 వికెట్ల తేడాతో ఓడించిన టీమిండియా, 38 బంతులు మిగిలి ఉండగానే మ్యాచ్ని ముగించేసింది. ఈ విజయంతో భారత సారథి హర్మన్ప్రీత్ కౌర్, టీ20ల్లో అత్యధిక విజయాలు అందుకున్న భారత కెప్టెన్గా నిలిచింది...