శార్దూల్ ఠాకూర్ కూడా తుది జట్టులో ఉన్నాడు. కాబట్టి కంకూషన్ సబ్స్టిట్యూట్గా తుది జట్టులో తీసుకురావాలని టీమిండియా అనుకున్నా, రిజర్వు బెంచ్లో సరైన రిప్లేస్మెంట్ ప్లేయర్ లేడు. ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, మహ్మద్ షమీ, రవిచంద్రన్ అశ్విన్లు ప్రస్తుతం రిజర్వు బెంచ్లో ఉన్నారు..