రోహిత్ శర్మ డకౌట్ కాగా విరాట్ కోహ్లీ 5, శిఖర్ ధావన్ 22, యువరాజ్ సింగ్ 22, ఎంఎస్ ధోనీ 4, కేదార్ జాదవ్ 9 పరుగులు చేసి అవుట్ అయ్యారు. దీంతో 72 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది టీమిండియా. ఈ దశలో హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా కలిసి ఏడో వికెట్కి 80 పరుగుల భాగస్వామ్యం జోడించారు...