ఇదే విషయమై జై షా మాట్లాడుతూ.. ‘అవును.. ఇది (బబుల్) ఆటగాళ్లకు చాలా కఠినమైనది. అయితే ఐపీఎల్-2022 లో మాత్రం ప్రతి జట్టుకు ఒక హోటల్, లోపల వారికోసం ప్రత్యేకమైన రిక్రియేషన్ సెంటర్లు ఏర్పాటు చేసి ఒక ఫ్యామిలీ వాతావరణం కల్పించడం వల్ల టోర్నీ సజావుగా సాగింది’ అని తెలిపాడు.