పెద్ద టోర్నీలకు దేశవాళీ మ్యాచ్లు ప్రాక్టీస్గా ఉంటాయి: గంభీర్
''ఇప్పుడు దేశవాళీ క్రికెట్కు ప్రాధాన్యం ఇవ్వాలి. ఎక్కువగా ఆడే, రెడ్ బాల్ క్రికెట్కు కమిట్మెంట్ ఉన్నవారు దేశవాళీ క్రికెట్ ఆడాలి. దేశవాళీ మ్యాచ్లకు ప్రాధాన్యం ఇవ్వకపోతే, టెస్ట్ క్రికెట్ ఆడే ఆటగాళ్లను ఎంపిక చేయడం కష్టం. పెద్ద టోర్నీలకు దేశవాళీ మ్యాచ్లు ప్రాక్టీస్గా ఉంటాయి'' అని గౌతమ్ గంభీర్ అన్నారు.
శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా వంటి వారు దేశవాళీ క్రికెట్లో నిరంతరం ఆడుతున్నారనే విషయలు ప్రస్తావించారు. అంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు మళ్లీ దేశవాళీ క్రికెట్ లో ఆడి ఫామ్ అందుకుంటేనే జట్టులోకి తీసుకునే అవకాశాలను చెప్పకనే చెప్పారు గౌతమ్ గంభీర్. మరీ గంభీర్ తర్వాతి సిరీస్ కోసం రోహిత్, విరాట్ కోహ్లీల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.. !
చాహల్-ధనశ్రీ విడాకుల పుకార్లు.. ఎమోషనల్ త్రోబాక్ వీడియో వైరల్