యాదవ్ కంటే వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ లు మెరుగ్గా రాణిస్తుండటంతో జట్టు యాజమాన్యం కూడా వారికే అవకాశాలను ఇస్తున్నది. రెండో సీజన్ కోసం దుబాయ్ వెళ్లిన యాదవ్.. ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే గాయం కారణంగా స్వదేశానికి పయనమయ్యాడు. ఐపీఎల్ 2020 లో కూడా యాదవ్.. ఐదు మ్యాచ్ లు మాత్రమే ఆడాడు.