మహేంద్ర సింగ్ ధోనీ 2020 ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్ పలికాడు. అయితే, 2014లో టెస్టు ఫార్మాట్ కు వీడ్కోలు పలికాడు. ధోని జెర్సీ నెంబర్ 7 గురించి అరంగేట్ర ఆటగాళ్లకు బీసీసీఐ సమాచారం అందించిందని రిపోర్టులు పేర్కొంటున్నాయి. టెండూల్కర్, ధోనీలకు సంబంధించిన నంబర్ల ఆప్షన్ తమ వద్ద లేదని టీమ్ ఇండియా ఆటగాళ్లకు, ముఖ్యంగా అరంగేట్ర ఆటగాళ్లకు బీసీసీఐ తెలియజేసినట్లు ఈ నివేదిక పేర్కొంది.