ద్రావిడ్ శిక్షణలోనే ప్రస్తుతం టీమిండియాలో స్థానం సుస్థిరం చేసుకున్న వికెట్ కీపర్ రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్, శుభమన్ గిల్, మహ్మద్ సిరాజ్ వంటి ఆటగాళ్లు ఆటలో మెలుకువలు నేర్చుకున్నారు. ఒకరకంగా ఎన్సీఏ అనేది భారత జట్టులోకి రావడానికి గేట్ వే వంటిదని క్రికెట్ వర్గాలు చెప్పుకుంటాయి.