ఆసియా కప్ 2022 టోర్నీలో రెండు మ్యాచులు ఆడిన దినేశ్ కార్తీక్, మొత్తంగా ఒకే ఒక్క బంతిని ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత దినేశ్ కార్తీక్ స్థానంలో రిషబ్ పంత్ని ఆడించిన భారత జట్టు, భారీ మూల్యం చెల్లించుకుంది. ఆసియా కప్లో రిషబ్ పంత్ ఫెయిల్ కావడంతోట టీ20 వరల్డ్ కప్లో దినేశ్ కార్తీక్ పాత్ర కీలకంగా మారింది.