కానీ మరో ఎండ్ లో హార్ధిక్ పాండ్యా (3 ఓవర్లలో 31), యుజ్వేంద్ర చాహల్ (4 ఓవర్లలో 49) అక్షర్ పటేల్ (1 ఓవర్లో 19) భారీగా పరుగులు సమర్పించుకున్నారు. భువీకి తోడుగా వీళ్లు కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేసుంటే మ్యాచ్ ఫలితం కచ్చితంగా మరోలా ఉండేదనేది అభిమానుల వాదన.