రికార్డు స్థాయిలో వన్డే వరల్డ్ కప్ 2019 టోర్నీకి ముగ్గురు వికెట్ కీపర్లను ఎంపిక చేసింది టీమిండియా. మహేంద్ర సింగ్ ధోనీ, రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్తో పాటు కెఎల్ రాహుల్ కూడా వికెట్ కీపరే... అయితే ఈ మెగా టోర్నీలో వీరిలో ఏ ఒక్కరూ కూడా ఆకట్టుకోలేకపోయారు..