కోహ్లీ కంటే ముందు ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ (7,216), రాహుల్ ద్రావిడ్ (5,598), సునీల్ గవాస్కర్ (5,067), వీరేంద్ర సెహ్వాగ్ (4,656) లు ముందున్నారు. అన్ని ఫార్మాట్లలో కలిపి 25 వేల పరుగులు చేసుకున్న కోహ్లీ.. ఇండోర్ లో 77 పరుగులతో పాటు సెంచరీ చేయాలని అతడి అభిమానులు కోరుకుంటున్నారు.