స్మృతి మంధాన: మహిళా క్రికెటర్లలో బీభత్సమైన క్రేజ్, పాపులారిటీ తెచ్చుకుంది స్మృతి మంధాన. మంధానకి ఇంతటి క్రేజ్ రావడానికి ఆమె ఆటతో పాటు అందం కూడా ప్రధాన కారణం. ప్రస్తుతం కామన్వెల్త్ గేమ్స్లో అత్యధిక పరుగులు (153), అత్యధిక హాఫ్ సెంచరీలు (2), అత్యధిక ఫోర్లు (22), అత్యధిక సిక్సర్లు (6) బాదిన ప్లేయర్గా టాప్లో నిలిచింది టీమిండియా వైస్ కెప్టెన్ స్మృతి మంధాన...