మెగా టోర్నీకి ముందు యూఏఈలో జరిగిన ఐపీఎల్ (IPL 2021) ఇంగ్లండ్ (England) ఆటగాళ్లకు ఎంతో ఉపయోగపడిందని ఆ జట్టు ఓపెనర్ జేసన్ రాయ్ (Jason Roy) అన్నాడు. ఐపీఎల్ లో ఇంగ్లండ్ ఆటగాళ్లు.. జేసన్ రాయ్, మోయిన్ అలీ, క్రిస్ జోర్డన్, సామ్ కరన్ వంటి వాళ్లు పాల్గొన్నారు.