2019 నుంచి ఇప్పటివరకూ పుజారా 29 టెస్టులు (బంగ్లాదేశ్ తో టెస్టు కలుపుకుని) ఆడాడు. ఈ వ్యవధిలో 27.87 సగటుతో 1,366 పరుగులు మాత్రమే చేశాడు. శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, శుభమన్ గిల్, అభిమన్యు ఈశ్వరన్ వంటి కొత్త కుర్రాళ్ల రాకతో పుజారాకు రాబోయే రోజుల్లో గట్టి పోటీ తప్పేలా లేదు.