2018లో జరిగిన టెస్టులో మొయిన్ ఆలీ ఐదు వికెట్లు తీసి భారత జట్టును ముప్పుతిప్పలు పెట్టినా, పూజారా అద్భుత సెంచరీతో ఆకట్టుకున్నాడు. 195 పరుగులకే 8 వికెట్లు కోల్పోయిన దశలో 9 వికెట్కి ఇషాంత్ శర్మ 32, 10వ వికెట్కి బుమ్రాతో కలిసి 46 పరుగుల అద్భుత భాగస్వామ్యాలు నెలకొల్పిన పూజారా 257 బంతుల్లో 16 ఫోర్లతో 132 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
2018లో జరిగిన టెస్టులో మొయిన్ ఆలీ ఐదు వికెట్లు తీసి భారత జట్టును ముప్పుతిప్పలు పెట్టినా, పూజారా అద్భుత సెంచరీతో ఆకట్టుకున్నాడు. 195 పరుగులకే 8 వికెట్లు కోల్పోయిన దశలో 9 వికెట్కి ఇషాంత్ శర్మ 32, 10వ వికెట్కి బుమ్రాతో కలిసి 46 పరుగుల అద్భుత భాగస్వామ్యాలు నెలకొల్పిన పూజారా 257 బంతుల్లో 16 ఫోర్లతో 132 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.