ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టు
ఈ టోర్నీలో భారత జట్టు తొలి మ్యాచ్ ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్తో ఆడనుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 23న పాకిస్థాన్తో భారత్ తలపడనుంది. మార్చి 2న న్యూజిలాండ్తో భారత్ తలపడనుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఆడే అన్ని మ్యాచ్ ల దుబాయ్లోనే జరుగుతాయి.
ఛాంపియన్స్ ట్రోఫీకి టీమిండియా ఎలా ఉంది?
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా.