మూడు టెస్టులతో పాటు మూడు వన్డేలను కూడా విజయవంతంగా నిర్వహించి అందరి ప్రశంసలు అందుకుంది. తాజాగా ఇదే విషయమై దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్, ఆ జట్టు క్రికెట్ బోర్డు డైరెక్టర్ గ్రేమ్ స్మిత్.. భారత జట్టుకు, బీసీసీఐకి, ఆ సంస్థ అధ్యక్షుడు గంగూలీ, ప్రధాన కార్యదర్శి జై షాకు కృతజ్ఞతలు తెలిపాడు.