అయితే దేశవాళీతో పాటు ఐపీఎల్ - 16 లోనూ మెరిసి వెస్టిండీస్ తో టీ20 టీమ్ లో చోటును ఆశిస్తున్న వెస్ట్, నార్త్ జోన్ ప్లేయర్లలో ముఖ్యంగా జితేశ్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, రింకూ సింగ్, అవేశ్ ఖాన్, మోహిత్ శర్మ, వరుణ్ చక్రవర్తిలు ఉన్నారు. మరి వీరిలో క్రమశిక్షణ చర్యలను ఉల్లంఘించింది ఎవరు..? అన్నది ప్రస్తుతానికైతే సస్పెన్సే..!