రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రిత్ బుమ్రా, హనుమ విహారి, మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్, కెఎల్ రాహుల్... ఇలా అరడజను మంది ప్లేయర్లు గాయాలతో జట్టుకి దూరమైన తర్వాత కూడా బ్రిస్బేన్ టెస్టులో పృథ్వీ షాకి చోటు దక్కకపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది...