తాజాగా శ్రీలంకతో జరిగిన మొదటి వన్డేలోనూ సెంచరీ బాదాడు విరాట్ కోహ్లీ. వన్డే కెరీర్లో వెంటవెంట మ్యాచుల్లో సెంచరీలు బాదడం విరాట్ కోహ్లీకి ఇది 11వ సారి. ఏబీ డివిల్లియర్స్ 7 సార్లు, బాబర్ ఆజమ్ 6 సార్లు, రోహిత్ శర్మ 5 సార్లు ఈ ఫీట్ సాధించి... కోహ్లీ తర్వాతి ప్లేసుల్లో ఉన్నారు...