షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది ఆగస్టులో పాక్ వేదికగా వన్డే ఫార్మాట్లో ఆసియా కప్ జరగాల్సింది. అయితే పాకిస్తాన్లో టీమిండియా అడుగుపెట్టే ప్రసక్తి లేదని, తటస్థ వేదికగా ఆసియా కప్ 2023 టోర్నీని నిర్వహిస్తామని బీసీసీఐ సెక్రటరీ, ఏషియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు జై షా వ్యాఖ్యానించాడు...
ఈ వ్యాఖ్యలతో పీసీబీకి ఊహించని షాక్ తగిలింది.