అనిల్ కుంబ్లే, విరాట్ కోహ్లీ మధ్య మనస్పర్థలు వచ్చిన సమయంలో బీసీసీఐ హెడ్గా సౌరవ్ గంగూలీ ఉండి ఉంటే, పరిస్థితి వేరేగా ఉండేది. అందుకే అనిల్ కుంబ్లేని మళ్లీ హెడ్కోచ్గా నియమించి, ఇద్దరి మధ్య ఉన్న మనస్పర్థలను చెరిపేయాలని గంగూలీ ప్రయత్నిస్తున్నాడని సమాచారం...