తుది జట్టులో రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ లు బ్యాటర్లు. వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్ స్పిన్ ఆల్ రౌండర్లు కాగా శార్దూల్, దీపక్ చాహర్, మహ్మద్ సిరాజ్ లతో పాటు అరంగేట్ర కుర్రాడు కుల్దీప్ సేన్ పేస్ బాధ్యతలు మోయనున్నాడు.