షకీబ్పై ఐసీసీ విధించిన నిషేధం అక్టోబర్ 29తోనే ముగిసింది. అయితే కరోనా కేసుల నేపథ్యంలో ఇన్నాళ్లు క్రికెట్కి దూరంగా ఉన్న బంగ్లా క్రికెటర్లు, విండీస్తో సిరీస్తో రీఎంట్రీ ఇవ్వనున్నారు.
షకీబ్పై ఐసీసీ విధించిన నిషేధం అక్టోబర్ 29తోనే ముగిసింది. అయితే కరోనా కేసుల నేపథ్యంలో ఇన్నాళ్లు క్రికెట్కి దూరంగా ఉన్న బంగ్లా క్రికెటర్లు, విండీస్తో సిరీస్తో రీఎంట్రీ ఇవ్వనున్నారు.