మొత్తంగా షకీబ్ అల్ హసన్ ప్రకటించిన జట్టులో ముగ్గురు సీఎస్కే (ధోనీ, రైనా, జడేజా) ప్లేయర్లకు, ముగ్గురు ముంబై ఇండియన్స్ (రోహిత్, బుమ్రా, మలింగ) ప్లేయర్లకు చోటు దక్కగా, సన్రైజర్స్ నుంచి ఇద్దరు (వార్నర్, భువీ), ఆర్సీబీ నుంచి విరాట్, పంజాబ్ కింగ్స్ నుంచి కెఎల్ రాహుల్, రాజస్థాన్ రాయల్స్ నుంచి బెన్ స్టోక్స్కి చోటు దక్కింది.