శ్రీలంక, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డులు మాత్రం ఈ విషయంపై సానుకూలంగా స్పందించాయి. ఇండియా - పాకిస్తాన్ మ్యాచ్కి రిజర్వు డే కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయం, తమను సంప్రదించే తీసుకున్నారని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాయి లంక క్రికెట్ బోర్డు, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు..