కాగా ముచ్చటగా మూడు సార్లు (2020లో తొలిసారి, ఉదయ్పూర్ లో రెండు మతాల సంప్రదాయాలకు అనుసరించి రెండు సార్లు) పెళ్లి చేసుకున్న ఈ జంటకు సహచర క్రికెటర్లతో పాటు బాలీవుడ్ సెలబ్రిటీలు శుభాకాంక్షలు చెబుతున్నారు. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ భార్య, ప్రముఖ బాలీవుడ్ నటి అనుష్క శర్మ .. పాండ్యా - నటాషాలకు శుభాకాంక్షలు తెలిపింది.