రస్సెల్ అవుట్ చేయడానికి ధోనీ మాస్టర్ ప్లాన్?... సామ్ కుర్రాన్కి ఏం చెప్పాడంటే...
First Published Apr 22, 2021, 8:52 PM ISTఐపీఎల్ 2021 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్, కోల్కత్తా నైట్రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్ క్రికెట్ ఫ్యాన్స్కి ఫుల్ మీల్స్ లాంటి క్రికెట్ మజాని అందించింది. 31 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన కోల్కత్తా నైట్రైడర్స్...ఆండ్రే రస్సెల్, దినేశ్ కార్తీక్, ప్యాట్ కమ్మిన్స్ వీరోచిత పోరాటం వల్ల 202 పరుగులు చేయగలిగింది...