ఇండియన్ క్రికెట్ లీగ్లో మూడు సీజన్లు ఆడి, ఐపీఎల్లో 200లకు పైగా మ్యాచులు ఆడిన ఏకైక ప్లేయర్ కూడా అంబటి రాయుడే... రోహన్ గవాస్కర్, స్టువర్ట్ బిన్నీ వంటి భారత క్రికెటర్లు కూడా ఇండియన్ క్రికెట్ లీగ్లో ఆడినా, ఐపీఎల్లో కనీసం 100 మ్యాచులు కూడా ఆడలేకపోయారు.