ఈ గాయం కారణంగానే ఫైనల్ మ్యాచ్లో అక్షర్ పటేల్కి చోటు దక్కలేదు. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్లోనూ ఆడలేకపోయాడు అక్షర్. అక్షర్ పటేల్ సమయానికి కోలుకోకపోవడంతో అతన్ని వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ నుంచి తప్పించి, అతని స్థానంలో రవిచంద్రన్ అశ్విన్కి ప్రపంచ కప్ జట్టులో చోటు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ..