కోవిద్ వ్యాక్సిన్ వేయించుకున్న క్రికెటర్లు వీరే... అజింకా రహానే, కోహ్లీ, ఇషాంత్ శర్మ, ఉమేశ్, ధావన్, పూజారా...

First Published May 10, 2021, 3:13 PM IST

ఐపీఎల్ 2021 సీజన్‌లో కరోనా తాకిడితో అలర్ట్ అయిన బీసీసీఐ, క్రికెటర్లను వ్యాక్సిన్ వేయించుకోవాల్సిందిగా కోరింది. ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌తో పాటు ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌ కోసం బయలుదేరవెళ్లనున్న టీమిండియా సభ్యులు ఒక్కొక్కరుగా వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు. 

కరోనా వ్యాక్సిన్ వేయించుకుంటున్న భారత సారథి విరాట్ కోహ్లీ...
undefined
కరోనా వ్యాక్సిన్ వేయించుకుంటున్న భారత సారథి విరాట్ కోహ్లీ...
undefined
కరోనా వ్యాక్సిన్ వేయించుకుంటున్న భారత క్రికెటర్ ఉమేశ్ యాదవ్...
undefined
కరోనా వ్యాక్సిన్ వేయించుకుంటున్న భారత ఉప సారథి అజింకా రహానే...
undefined
కరోనా వ్యాక్సిన్ వేయించుకుంటున్న భారత సారథి విరాట్ కోహ్లీ, ఆయన సతీమణి రాధికా...
undefined
కరోనా వ్యాక్సిన్ వేయించుకునేందుకు వచ్చిన ఇషాంత్ శర్మ, ఆయన సతీమణి ప్రతిమా...
undefined
వ్యాక్సిన్ వేయించుకుంటున్న ఛతేశ్వర్ పూజారా, ఆయన సతీమణి పూజా పబరి
undefined
కరోనా వ్యాక్సిన్ చేయించుకున్న మొదటి క్రికెటర్‌గా శిఖర్ ధావన్...
undefined
భారత స్ప్రింటర్ హిమాదాస్ కూడా కరోనా వ్యాక్సిన్ చేయించుకుంది.
undefined
click me!