‘వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్లు 10 రోజుల క్వారంటైన్, ఐసోలేషన్ను పూర్తిచేసుకున్నారు. వారికి ఎలాంటి కరోనా లక్షణాలు కూడా లేవు. అందుకే వారిని ఇంటికి పంపించాం. కేరళ, తమిళనాడుల్లో మళ్లీ వారికి కరోనా టెస్టు చేయిస్తాం. కొన్నిరోజుల పాటు వారి ఆరోగ్య పరిస్థితిని మానిటరింగ్ చేస్తుంటాం’ అంటూ తెలిపారు బీసీసీఐ అధికారులు.
‘వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్లు 10 రోజుల క్వారంటైన్, ఐసోలేషన్ను పూర్తిచేసుకున్నారు. వారికి ఎలాంటి కరోనా లక్షణాలు కూడా లేవు. అందుకే వారిని ఇంటికి పంపించాం. కేరళ, తమిళనాడుల్లో మళ్లీ వారికి కరోనా టెస్టు చేయిస్తాం. కొన్నిరోజుల పాటు వారి ఆరోగ్య పరిస్థితిని మానిటరింగ్ చేస్తుంటాం’ అంటూ తెలిపారు బీసీసీఐ అధికారులు.