గత ఏడాది A+ కాంట్రాక్ట్ పొందిన క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రిత్ బుమ్రా కాగా గ్రేడ్ A కాంట్రాక్ట్ పొందిన వారిలో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, పూజారా, రహానే, శిఖర్ ధావన్, కెఎల్ రాహుల్, మహ్మద్ షమీ, ఇషాంత్ శర్మ, రిషబ్ పంత్, హార్ధిక్ పాండ్యా ఉన్నారు. వీరికి ఏటా రూ.5 కోట్లు చెల్లిస్తుంది బీసీసీఐ.